Apలో 'కొత్త వ్యాధి' కలకలం రేపుతుంది
- ABM వార్తలు
- Sep 29, 2024
- 1 min read
ఏపీ లో 'హ్యాండ్ ఫుట్ మౌత్' అనే వ్యాధి గుంటూరు, విజయవాడ, విశాఖ పలు ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. కొన్ని నెలల శిశువుల నుండి అరేళ్ళ చిన్నారులు

ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రాణంతకం కాదని 'కాక్సీకీ' అనే వైరస్ ద్వారా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ లక్షణాలు జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, ముఖం, కళ్లు, నోటిలో పుండ్లు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Comments